మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రయ్యపేట వరకూ షర్మిల నేటి పాదయాత్ర
01 Jul 2013 10:12 AM
మాడుగుల (విశాఖ జిల్లా),
1 జూలై 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 196వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం గుల్లేపల్లి నుంచి ప్రారంభమైంది. సోమవారం పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు వివరించారు.
గుల్లేపల్లి నుంచి శ్రీమతి షర్మిల బట్టివానిపాలెం మీదుగా కె.కొత్తకోట సమీపానికి చేరుకుంటారు. కె.కొత్తకోట సమీపంలో ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం ఆమె రామచంద్రపురం, సంతపాలెం మీదుగా చంద్రయ్యపేట చేరుకుంటారు. రాత్రికి చంద్రయ్యపేట సమీపంలో బస చేస్తారు.