వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
స్మృతివనం.. అభిమానుల సంద్రం
02 Sep 2012 12:42 AM
కర్నూలు, 2 సెప్టెంబర్2012: కర్నూలు స్మృతివనం జన సంద్రమైంది. తెల్లవారుఝాము నుంచే అభిమానుల తాకిడి మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనం మహానేతకు నివాళులు అర్పించారు. రాజన్న సేవలను గుర్తు చేసుకున్నారు. పాటల రూపంలో మహానేతకు అంజలి ఘటించారు.
స్మృతివనం వద్ద మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మహానేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.