బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆడపడుచుల్లో ముఖాల్లో సంతోషం నిండాలి
04 May 2016 4:30 PM
విశాఖపట్నం) ఆడపడుచుల
ముఖాల్లో సంతోషం వెల్లివిరియాలని, అటువంటి పరిస్థితుల కోసం తాము పోరాడుతామని
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభిలషించారు. విశాఖ జిల్లా
పర్యటనలో భాగంగా ఆయన అచ్యుతాపురం ఎస్ ఈ జడ్ లో ఉన్న బ్రాండిక్స్ ఫ్యాక్టరీ
ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బహిరంగ సమావేశం నిర్వహించి మహిళా సిబ్బందితో ముఖాముఖి
మాట్లాడారు. ఆడపడుచులకు న్యాయమైన కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేదంటే తాము కూడా పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు. ఈ వేదిక మీద ఆవేదన పంచుకొన్న
చెల్లెమ్మల్ని ఇబ్బంది పెడితే సహించబోమని స్పష్టం చేశారు. మహిళల జీవితాల్లో
వెలుగుల కోసం పోరాడుతామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.