బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాబు తప్పుకో
09 Mar 2017 1:23 PM
హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడంపై వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాబు పేరు 22 సార్లు చార్జిషీట్ లో నమోదైందని...దీనికి బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓ అవినీతి కేసులో సీఎంపై ఆరోపణలు , కోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. బాబు తక్షణమే రాజీనామా చేయాలని బొత్స డిమాండ్ చేశారు.