కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఎమ్మెల్యే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
13 Feb 2017 6:47 PM
సైదాపురం: జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్లకుండా ఎమ్మెల్యే రోజాను నిర్భంధించడం అమానుషమని, ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల పట్ల చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.