చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'పార్వతీపురం'లో షర్మిల పాదయాత్ర
19 Jul 2013 1:02 PM
విజయనగరం 19 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరోప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలోని లచ్చయ్యపేట నుంచి శుక్రవారం ఉదయం మొదలైంది. అంటిపేట, కాశీపేట, ఆర్.వెంకన్నపేట జంక్షన్, చినబోగిలి, సీతానగరం గ్రామాల్లో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. అనంతరం అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, చినరాయుడుపేట, మరిపివలస, నర్శిపురం గ్రామాల్లో పాదయాత్ర చేపడతారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర శుక్రవారం 214వ రోజుకు చేరుకుంది.