‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
204వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర
09 Jul 2013 11:00 AM
కొత్తవలస(విజయనగరం) 09 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల 204వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. మరోప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారంనాడు కొత్తవలస నుంచి మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం ఆమె విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అద్దెనపాలెం, ఎర్రవానిపాలెం, సుంకరపాలెం,కంతకపల్లి మీదగా ఆమె పాదయాత్ర సాగుతుంది. భీమాలి వద్ద దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ఆవిష్కరించనున్నారు.