కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు
04 Aug 2017 2:32 PM
నంద్యాలః బహిరంగసభకు తరలివచ్చిన జనాన్ని చూసి టీడీపీ నేతలకు తడిసిపోయిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అందుకే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయల చరిత్ర చంద్రబాబుదని రోజా ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను బాబు మోసం చేశాడని రోజా మండిపడ్డారు. వైయస్ జగన్ మాటలకు సమాధానం చెప్పే ధైర్యం టీడీపీ నేతలకుందా అని రోజా ప్రశ్నించారు.