రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పరిటాలకు షాక్..వైయస్సార్సీపీలోకి రాప్తాడు తమ్ముళ్లు
25 Apr 2017 3:32 PM
అనంతపురంః టీడీపీ సర్కార్ అరాచకాలకు ముగింపు పడే రోజులు దగ్గరపడ్డాయి. బాబు అవినీతి, అక్రమాలతో విసిగివేసారిన తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ ప్రకాశ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.