రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
రామయపట్నం పోర్టుతో ప్రకాశం జిల్లా అభివృద్ధి
09 Mar 2017 4:30 PM
న్యూఢిల్లీ : ప్రకాశం జిల్లా రామయపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం లోక్ సభలో ఆయన రామయ్యపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ మాట్లాడుతూ దుగ్గరాజుపట్నం పోర్టు సాధ్యం కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చేశాయన్నారు. పోర్టు కం షిప్యార్డు ఏర్పాటుకు రామయపట్నం ఉత్తమమని నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.