సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
12 Nov 2012 11:14 AM
కర్నూలు :
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారానికి 26వ రోజుకు చేరుకుంది. షర్మిల ఈరోజు కర్నూలు జిల్లా చిరమాను దొడ్డి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆమెకు వినిపించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని షర్మిల రైతులకు భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఆళ్లనాని, చెన్నకేశవరెడ్డితో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, కొల్లి నిర్మలకుమారి, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.