మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
దీక్షాస్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు
11 Apr 2018 12:10 PM
ఢిల్లీ: ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు దీక్షాస్థలికి చేరుకున్నారు. ఎంపీలను దీక్ష విరమించాలని వారు కోరుతున్నారు. అయితే ఎంపీలు ప్రాణాలు లెక్క చేయకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో దీక్షాస్థలిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్రెడ్డి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అవినాష్రెడ్డి షుగర్ లెవల్సు పడిపోతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.