21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!
ప్రజాసంక్షేమమే పార్టీ ధ్యేయం: తోపుదుర్తి
26 Jun 2013 3:43 PM
అనంతపురం 26 జూన్ 2013:
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా స్థానిక ఎన్నికల్లో గెలుపునకు పనిచేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నాయకురాలు తోపుదుర్తి కవిత చెప్పారు. హిందూపురంలో బుధవారం ఏర్పాటుచేసిన పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా వ్యవహారిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవి పోతుందేమోనని రఘువీరా రెడ్డి సహకార ఎన్నికలు వాయిదా వేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు.