మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ జగన్ను కలిసిన నావెల్ బేస్ నిర్వాసితులు
28 Aug 2018 11:59 AM
విశాఖ: వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాంబిల్లి మండలానికి చెందిన నావెల్ బేస్ నిర్వాసితులు మంగళవారం వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. న్యాయం కోసం ఆరు గ్రామాల ప్రజలు ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైయస్ జగన్ను కోరారు.