కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీలో ముద్ర
09 May 2017 11:19 AM
తిరుపతి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్ర నారాయణకు పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కింది. తిరుపతి పట్టణానికి చెందిన ముద్రను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అదే విధంగా చిత్తూరు నగరానికి చెందిన పి. రాజాను జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా, బీఎస్ మునాఫ్ను జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.