బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ నిర్వహించాలి
11 Nov 2017 11:44 AM
–ఎంపీ వరప్రసాద్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని వైయస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ప్రకారం జరగని సభకు మేం వెళ్లి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ జరిగిన నాడే మా ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.