రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వినూత్నంగా నిరసన తెలిపిన క్రిష్ణా జిల్లా నాయకులు
02 Aug 2016 4:08 PM
విజయవాడ) ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైయస్సార్సీపీ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో
వినూత్న నిరసన తెలిపారు. వ్యాపారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.
మాజీ మంత్రి పార్థసారధి, పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ రెడ్డి, నగర అధ్యక్షులు
వంగవీటి రాధా తదితరులు నిరసన ప్రదర్శన చేశారు. వినూత్నంగా ప్రజలకు గులాబీ పువ్వులు
పంచి పెట్టారు. చంద్రబాబు మోసాలపై అంతా చైతన్యం కావాలని, ప్రత్యేక హోదాను పోరాటం
ద్వారా సాధించుకోవాలని పిలుపు ఇచ్చారు.