రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ..
30 Mar 2018 12:16 PM
నూజివీడు:
శ్రీరామనవమి ఉత్సవాల్లో కలుషిత పానకం సేవించి అస్వస్థకు గురైన భక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు చికిత్స పొందుతున్న బాధితులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావులు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వారి వెంట రాష్ట్ర కమిటీ సభ్యుడు నరేడ్ల వీరారెడ్డి ఉన్నారు.