మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి సంతాపం
16 Feb 2017 5:23 PM
వైయస్ఆర్ జిల్లా: చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లె పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు గూడ శేషా రెడ్డి తల్లి రామలక్షుమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాద్ రెడ్డి మృతురాలికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగాS గూడ శేషారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు.