కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
లోక్సభ సమన్వయకర్తల నియామకం
17 Sep 2018 12:34 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు, నరసరావుపేట లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్తగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా కిలారి వెంకట రోశయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా విశాఖపట్టణానికి చెందిన కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.