కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వైయస్ జగన్ను కలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్స్
05 Apr 2018 1:23 PM
గుంటూరు: పదేళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని పక్కనపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంట్రాక్ట్ లెక్చరర్స్ వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ పేరుతో మమ్మల్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు వాపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం దారుమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని వారు వైయస్ జగన్ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.