మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కర్నూలు జిల్లా బంద్
22 May 2017 11:01 AM
కర్నూలుః వైయస్సార్సీపీ ప్రత్తికొండ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంగ్ కొనసాగుతోంది. టీడీపీ హత్యా రాజకీయాలపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ర్యాలీలు, ధర్నాలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. వ్యాపార, వాణిజ్యసంస్థలు మూతబడ్డాయి.