కర్నూలుః వైయస్సార్సీపీ ప్రత్తికొండ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంగ్ కొనసాగుతోంది. టీడీపీ హత్యా రాజకీయాలపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ర్యాలీలు, ధర్నాలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. వ్యాపార, వాణిజ్యసంస్థలు మూతబడ్డాయి. <br/>