మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కొనసాగుతున్న విజయమ్మ పర్యటన
07 Nov 2012 11:44 AM
తుని :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వరుసగా మూడోరోజు కూడా వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపునకు గురైన అమ్మాజీపేట, కంకిపాటి వారి దరువు, రాజీవ్ గృహకల్ప, కుమ్మరిలోవ ప్రాంతాల్ని ఆమె బుధవారం పరిశీలించారు. ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేకానీ, ఎంపీ గానీ తమను పట్టించుకోలేదంటూ బాధితులు విజయమ్మకు మొరపెట్టుకున్నారు. సీఎం పర్యటనలో సమస్యల్ని చెప్పుకుందామని వెళితే కొట్టి తరిమేశారని ఆవేదన చెందారు. అందరి సమస్యల్ని విన్న వైయస్ విజయమ్మ అసెంబ్లీలో వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. అనంతరం కుమ్మరిలోవలో బాధితులకు దుప్పట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత విశాఖ జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. తొలుత తునిలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం.. పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన