ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక
కేరళకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం విరాళం
28 Aug 2018 12:43 PM
అమరావతి: కేరళలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.కోటి విరాళం అందజేశారు. తాజాగా కేరళ భాదితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం విరాళం ప్రకటించారు. ఒక నెల వేతనం, అలవెన్సులను కేరళ బాధితులకు అందజేయాలని ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి వైయస్ జగన్ లేఖ రాశారు. ఆగస్టు నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు.