కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కేంద్రంలో పదవులు జగన్ పుణ్యమే: భూమా
01 Nov 2012 12:47 PM
కర్నూలు:
కేంద్రంలో రాష్ట్రానికి అన్ని మంత్రి పదవులు దక్కడం జగన్ పుణ్యమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి గురువారం చెప్పారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మరో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో సాగుతుందని ఆయన వెల్లడించారు. తొమ్మిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవా అని ఆయన ప్రశ్నించారు.