చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు సీరియస్
05 Dec 2018 12:58 PM
వైయస్ జగన్పై హత్యాకేసు విచారణ ఈ నెల 14కు వాయిదా..
హైదరాబాద్ః వైయస్ జగన్పై హత్యాయత్నం కేసులో విచారణను హైకోర్టు ఈ నెల 14 వాయిదా వేసింది.ఈ నెల 14 లోపు ఎస్ఐఏకి బదిలీ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్డు ఆదేశించింది.ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసు సెక్షన్ 3(ఏ) కిందకు రాదని ఏజీ వాదననతో హైకోర్డు ఏకీభవించలేదు. ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.