మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గాంధీని చంద్రబాబు అవమానిస్తున్నాడు
02 Oct 2018 1:44 PM
కర్నూలు వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో మహాత్మా జయంతి వేడుకలు
కర్నూలు: మహాత్మాగాంధీని చంద్రబాబు అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ కార్యదర్శి బీవై రామయ్య, కాటసారి రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వందల కోట్లు పెట్టి ఖర్చు చేసి తాత్కాలికం పేరుతో అసెంబ్లీ నిర్మించిన చంద్రబాబు అందులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. గాంధేయ మార్గమంటే చంద్రబాబుకు అసహ్యమని, నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. త్వరలో నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.