మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ఎస్.ముప్పవరం నుంచి 168వ రోజు పాదయాత్ర
03 Jun 2013 10:04 AM
నిడదవోలు (ప.గో.జిల్లా),
3 జూన్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో అనూహ్య ప్రజాదరణ నడుమ కొనసాగుతోంది. మరో ప్రజాప్రస్థానం 168వ రోజు పాదయాత్రను శ్రీమతి షర్మిల సోమవారుం ఉదయం చాగల్లు
మండలం ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఉంగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, కాపవరం, కొవ్వూరు మండలం దొమ్మేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారంనాడు శ్రీమతి షర్మిల 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ బాలరాజు తెలిపారు..