మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఫిరాయింపుదారులపై వేటు తప్పదు
04 Jun 2016 3:40 PM
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలంగానే ఉన్నామని ఒంగోలు ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సదరు నియోజకవర్గాల్లో ప్రజల అండతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపుదారులపై వేటు తప్పదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.