బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రజత సింధుకి అభినందనలు
19 Aug 2016 9:41 PM
హైదరాబాద్)) రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొదటి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్ర కెక్కారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ సింధూకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకొన్న పివీ సింధుకి హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం చారిత్రాకం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాంది పలికే అద్భుతమైన, స్ఫూర్తివతమైన విజయం అని వైయస్ జగన్ అభిలషించారు. అటు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో కూడా వైయస్ జగన్ ట్వీట్ చేశారు.