వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బాబు
09 Feb 2017 4:42 PM
వైయస్ఆర్ జిల్లాః ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్సీపీకి 200 మెజారిటీ ఉన్నా బాబు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా స్థానిక ప్రజాప్రతినిథుల మెడలో కండువాలు వేయడం ఇంతకన్నా అనైతికత మరొకటి ఉండదన్నారు. దోచుకున్న సొమ్ముతో బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.