‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
26 Jan 2017 8:06 PM
హైదరాబాద్
:శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కనీసం క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా ఎయిర్పోర్టులోనే ఆయనను నిర్బంధించిన తీరును పార్టీ తీవ్రంగా నిరసించింది.
ఈ వైఖరికి నిరసనగాను, ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగాను ఈనెల 27వ తేదీ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.