కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దందాలు, సెటిల్ మెంట్లలో చంద్రబాబు..!
13 Jul 2015 7:24 PM
హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దందాలు, సెటిల్ మెంట్లలో బిజీగా మారిపోయారని మాజీమంత్రి బొత్సా సత్యానారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజా మీద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునిసిపల్ కార్మికలు సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. భేషజాలకు పోకుండా వెంటనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని బొత్సా అన్నారు.