జనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
బాబూ..డ్రామాలు ఆపండి
02 Feb 2018 2:14 PM
హైదరాబాద్: అన్యాయమైపోయిందంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యతగా ఉండాలని నాలుగేళ్ల పాటు నాటకాలు ఆడి, ఇప్పుడు ఏపీకి అన్యాయం జరిగిందని ముసలికన్నీరు కార్చాడం విడ్డూరంగా ఉందన్నారు. మీ అనుభవం, మీ స్నేహాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.