వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బడ్జెట్ అంతా అంకెల మాయ
15 Mar 2017 5:49 PM
విజయవాడః 2016-17కు సంబంధించి 11.61 శాతం జీడీపీ గ్రోత్ రేటుతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో చూపించినదంతా అంకెల మాయేనని వైయస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు.