19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ఘనంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో కాటన్ జయంతి వేడుకలు
15 May 2017 1:02 PM
రాజమండ్రి: సర్ అర్ధర్ కాటన్ జయంతి వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నాయకులు ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్లు ధవళేశ్వరం ప్రాజెక్టుపై గల కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా రాజబాబు, రామచంద్రారావు, ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
వైయస్ఆర్ సీపీ ఆందోళన
ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీ్రరాజులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు.