22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
గత జన్మభూమి అర్జీలు ఏవీ నెరవేర్చలేదు
05 Jan 2018 1:16 PM
హైదరాబాద్: గత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చినీ ఆర్జీలు ఏవీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు సీఎం కాగానే 19 లక్షల ఇళ్లు కట్టిస్తానని, 2 లక్షల పింఛన్లు, 4 లక్షల రేషన్కార్డులు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నీవు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతో జన్మభూమిలో ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ కు ప్రజలు తమ సమస్యలు వివరిస్తున్నారని చెప్పారు.