మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
విశ్వసనీయతకు చిరునామా వైయస్ జగన్
28 Feb 2018 5:01 PM
ప్రకాశం: విశ్వసనీయతకు వైయస్ జగన్మోహన్రెడ్డి చిరునామా అని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన బతుకులు బాగుపడుతాయని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 100వ రోజు చీమకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. జిల్లా సమస్యలపై వైయస్ జగన్కు వివరించామన్నారు. ప్రతి ఒక్కరి సమస్యలు వైయస్ జగన్ విన్నారని, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, అప్పుడే మన సమస్యలు తీరుతాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైయస్జగన్ అండగా నిలబతారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెస్తారని, విశ్వసనీయతకు చిరునామా వైయస్జగన్ అని పేర్కొన్నారు.