కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
219వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం
24 Jul 2013 10:34 AM
శ్రీకాకుళం 24 జూలై 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం తుడ్డలి నుంచి ప్రారంభమైంది. మర్రిపాడు,లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనపురం, బూర్జా క్రాస్ రోడ్, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస, వైకుంఠపురం మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారానికి 219వ రోజుకు చేరుకుంది.