బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
షర్మిలకు 108 ఉద్యోగుల మొర
05 Jul 2013 1:35 PM
విశాఖపట్నం 05 జూలై 2013:
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి వైయస్ షర్మిలను 108 సర్వీసుల ఉద్యోగులు శుక్రవారం ఉదయం కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆమెను కోరారు. విశాఖపట్నంలో శ్రీమతి షర్మిలను కలసి వారు తమ గోడును విన్నవించారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 108 ఉద్యోగులు అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.