మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జీతాలు లేక ఇబ్బందిపడుతున్నామన్నా...
16 Oct 2018 11:53 AM
విజయనగరంః వైయస్ జగన్ను కలిసి 104 ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.151 జీవో అమలు చేయాలని వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు పెంచడంలేదన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలో వస్తే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.