చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఉత్తరాఖండ్ బాధితులకు ఎన్నారై వింగ్ విరాళం
17 Aug 2013 10:29 AM
హైదరాబాద్ :
ఉత్తరాఖాండ్ వరద బాధితుల పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం ఉదారత ప్రదర్శించింది. వారికి ఆర్థిక సహాయం చేసేందుకు పార్టీ ఎన్నారై వింగ్ రూ. 5 లక్షలు విరాళాలు సేకరించింది. అమెరికా, కువైట్, బ్రిటన్ తదితన దేశాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు ఎన్నారై అభిమానుల నుంచి ఈ నిధులు సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం నాడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ద్వారా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించినట్లు ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు ఈ విరాళాల మొత్తాన్ని పంపించారు.