అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు
15 Feb 2019 1:02 PM
అనంతపురం: టీడీపీ నేతపై సోషల్మీడియాలో పోస్టు పెట్టిన వైయస్ఆర్సీపీ కార్యకర్త మిట్ట ఆంజనేయులుపై ధర్మవరం సీఐ అస్రార్ బాషా దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ స్థలాన్ని టీడీపీ నేత పూజారి రాములు కబ్జా చేశాడు. ఈ విషయాన్ని ఆంజనేయులు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. టీడీపీ నేతల కబ్జాలపై చర్యలు తీసుకోని అధికారులు..కబ్జాను బయటపెట్టిన ఆంజనేయులుపై ధర్మవరం సీఐ అస్రార్ బాషా దాడికి పాల్పడ్డారు.