సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి
04 Nov 2022 5:03 PM
వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
విశాఖ: భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలనే ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతమే దీనికి నిదర్శనమన్నారు.స్వరూపానంద స్వామి వారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో టీటీడీ చైర్మన్ వై .వి .సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.