ప్యాసింజర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేయండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
 

 

విజయవాడ: జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్యాసింజర్‌ రైల్వేలైన్‌ వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్యాసింజర్‌ రైల్వే లైన్‌ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Back to Top