మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వ్యవసాయ రంగానికి మళ్లీ ఊపిరి పోస్తున్న జగన్
15 May 2020 8:13 PM
- ధర్మాన ప్రసాదరావు
చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టి, రైతుకు సంతోషం అందిచాలని సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు ధర్మాన ప్రసాదరావు. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే మరో అడుగు ముందుకేసి మరింత ఎక్కువ సాయం అందిస్తున్నారు.
రైతుభరోసాకు ఇస్తానన్న రూ. 12,500 సాయాన్ని మరింత పెంచి 13,500 చేసి రైతులకు ఇస్తున్నారు.రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రూ. 1500 కోట్లతో విద్యుత్ లైన్లు మెరుగుపరుస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు అన్ని విధాలా సలహాలు సూచనలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకూ దేశంలో ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు.లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొని ధర స్థిరీకరణ చేసి, ఇది రైతు రాజ్యం అని నిరూపించారు వైయస్ జగన్.