టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి
17 Feb 2019 7:13 PM
వైయస్ జగన్ ప్రకటన
ఏలూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. జననేత నిర్ణయంతో పార్టీలోని నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైయస్ జగన్ బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను అభినందనలతో ముంచెత్తారు. సభా ప్రాంగణమంతా జై జగన్...జోహార్ వైయస్ఆర్..కాబోయే సీఎం జగన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు.