రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి
17 Feb 2019 7:13 PM
వైయస్ జగన్ ప్రకటన
ఏలూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. జననేత నిర్ణయంతో పార్టీలోని నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైయస్ జగన్ బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను అభినందనలతో ముంచెత్తారు. సభా ప్రాంగణమంతా జై జగన్...జోహార్ వైయస్ఆర్..కాబోయే సీఎం జగన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు.