వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కృష్ణా జిల్లాలో నేడు ‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం
29 Dec 2021 10:13 AM
విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇవాళ జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ వర్చువల్ విధానంలో పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు తెలిపారు. సీఎం వైయస్ జగన్ వర్చువల్గా పాడి రైతులతో మాట్లాడుతారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా రైతులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు.