జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
థ్యాంక్యూ వైయస్ జగనన్న
02 Nov 2022 11:16 AM
సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆలూరు సాంబశివారెడ్డిని సీఎం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులుగా నియమించారు. ఈ మేరకు ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.