ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ  నిమ్మగడ్డా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విజ‌య‌వాడ‌:  సీఎస్ వద్దన్నా -  ఉద్యోగ సంఘాలు నో అన్నా. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్దం అయినా- ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ  నిమ్మగడ్డా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే...  నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ  చంద్రభక్తి చాటుకున్నావె! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top